కాచిగూడ, న్యూస్టుడే: సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ విమలారెడ్డి తెలిపారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన వారు సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్, డిప్లొమా, పీజీ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ మేనేజ్మెంట్, సైబర్ సెక్యూరిటీ ఎథికల్ హ్యాకింగ్, సర్టిఫికెట్ ఇన్ సైబర్ సెక్యూరిటీ కోర్సులకు అర్హులని వివరించారు. ఏప్రిల్ 10లోపు వెబ్సైట్: www.nacsindia.org ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు: 78931 41797.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఆ అయిదు పరీక్షలపై త్వరలో స్పష్టత!
‣ ఉన్నత విద్యకు రమ్మంటోంది.. యూకే!
‣ ఇంటర్తో వాయుసేనలో అగ్నివీర్ ఉద్యోగాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.