ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరంలో పది విద్యార్థులు తెలుగును బోర్డు పరీక్షగా రాయడం తప్పనిసరని తెలుగు అమలు కమిటీ స్పష్టం చేసింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని రకాల పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులందరూ తెలుగు సబ్జెక్టు పరీక్ష రాయడంపై విధివిధానాల రూపకల్పనకు ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి నేతృత్వంలో తెలుగు అమలు కమిటీ ఆగస్టు 1న సమావేశం నిర్వహించింది. పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన, అధికార భాషా సంఘం ఛైర్మన్ మంత్రి శ్రీదేవి, సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఎన్ఐఓహెచ్లో టెక్నికల్ క్యాడర్ పోస్టులు
‣ సూపర్ కెరియర్.. ‘సైబర్ సెక్యూరిటీ’
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.