సిద్దిపేట, న్యూస్టుడే: త్వరలోనే గ్రూపు-4 ప్రకటన రానుందని మంత్రి హరీశ్రావు తెలిపారు. 317 జీవోపై కనీస అవగాహన లేని కాంగ్రెస్, భాజపా, ఇతర రాజకీయ నాయకులు దానిని రద్దు చేయాలంటున్నాయని ఆక్షేపించారు. ఆ జీవో కారణంగా 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు దక్కనున్నాయని తెలిపారు. ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయడంలేదో కేంద్రం వెల్లడించాలని, ఏ రంగానికి మేలు చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. సిద్దిపేటలో మంత్రి ఆధ్వర్యంలో కేసీఆర్ టెట్ ఉచిత శిక్షణ శిబిరం నిర్వహించగా.. 618 మంది శిక్షణ పొందారు. వీరిలో 517 మంది (84 శాతం) మేర ఉత్తీర్ణత సాధించారు. ప్రతిభ కనబర్చిన పలువురు శిక్షణార్థులు, నిర్వాహకులను బుధవారం సత్కరించారు. నిరుద్యోగుల కోరిక మేరకు త్వరలోనే టీఆర్టీ సహా అన్నిరకాల ఉద్యోగాలకు సిద్దిపేటలో శిక్షణ శిబిరాన్ని ప్రారంభిస్తామన్నారు.
********************************************************
స్టడీమెటీరియల్
1. నిత్య జీవితంలో సామాన్య శాస్త్రం
2. అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు
3. జనరల్ సైన్స్ – శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత దేశం సాధించిన విజయాలు
4. పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ
5. భారతదేశం, తెలంగాణ భూగోళశాస్త్రం, ఆర్థికశాస్త్రం
6. భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం
7. తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం
8. తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం
9. తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం
10. తెలంగాణ రాష్ట్ర విధానాలు
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల ప్రత్యేకం
‣ మేనేజ్మెంట్ విద్యలో ప్రపంచస్థాయి బోధన
‣ రెండు పరీక్షలకూ ఉమ్మడి వ్యూహం!
‣ రక్షణ రంగంలో ఉన్నత ఉద్యోగాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.