* జనరల్, వృత్తి విద్యా కోర్సులకు రూ.550 ఫీజు
ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏప్రిల్ 18 నుంచి 24 వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రకటన విడుదల చేసింది. జనరల్, వృత్తి విద్యా కోర్సుల పరీక్షలకు రూ.550, ప్రాక్టికల్స్కు రూ.250, బ్రిడ్జికోర్సు పేపర్లు రాసేందుకు రూ.150 చెల్లించాలని సూచించింది. ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మార్కుల మెరుగుదలకు మళ్లీ పరీక్షలు రాయాలనుకుంటే.. పరీక్ష ఫీజు రూ.550తోపాటు ఒక్కో పేపర్కు రూ.160 చొప్పున అదనంగా చెల్లించాలని పేర్కొంది. జవాబు పత్రాల రీవెరిఫికేషన్కు రూ.1,300, రీకౌంటింగ్కు రూ.260 చొప్పున ఏప్రిల్ 18 నుంచి 24 వరకు చెల్లించాలని సూచించింది.
ఆంధ్రప్రదేశ్ స్టడీమెటీరియల్ ఇంటర్మీడియట్
జూనియర్ ఇంటర్
గణితశాస్త్రం 1A |
గణితశాస్త్రం 1B |
రసాయన శాస్త్రం |
భౌతికశాస్త్రం |
జంతుశాస్త్రం |
సీనియర్ ఇంటర్
ఇంగ్లిష్ |
భౌతికశాస్త్రం |
జంతుశాస్త్రం |
గణితశాస్త్రం 2A |
గణితశాస్త్రం 2B |
మరింత సమాచారం... మీ కోసం!
‣ స్టాన్ఫర్డ్లో ఎంబీఏ సీటు.. రూ.కోటి స్కాలర్షిప్పు!
‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్
‣ సోషల్ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.