ఈనాడు ప్రతిభ డెస్క్: ఏపీఈసెట్-2024 ఫలితాలు విడుదలయ్యాయి. పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించిన ఏపీఈసెట్ ఫలితాలను అనంతపురం జేఎన్టీయూలో గురువారం (మే 30) విడుదల చేశారు. మే 8న ఈ పరీక్షలు జరగ్గా.. రాష్ట్రవ్యాప్తంగా 36,369 మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఫలితాలను https://results.eenadupratibha.net/ ఈనాడు ప్రతిభ.నెట్ వెబ్సైట్లలో తెలుసుకోవచ్చు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.