* జూన్ 2 వరకు వెబ్ ఆప్షన్లు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్-తెలంగాణ (దోస్త్) ద్వారా చేరేందుకు రిజిస్ట్రేషన్ గడువును జూన్ 1 వరకు పొడిగించినట్లు కన్వీనర్ ఆచార్య ఆర్.లింబాద్రి తెలిపారు. విద్యార్థులు జూన్ 2 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ పోటీ ప్రపంచంలో డేటా విశ్వరూపం!
‣ ప్రతికూల ఆలోచనలను ప్రతిఘటిద్దాం!
‣ టెక్స్టైల్ కమిటీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ కొలువులు!
‣ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఫార్మసీ కోర్సులు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.