* వెబ్సైట్ లో అభ్యర్థుల జాబితా
ఈనాడు డిజిటల్, అమరావతి: ఉప విద్యాధికారి (డీవైఈవో) పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రాథమిక పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ జూన్ 27న ప్రకటించింది. 38 పోస్టులకు నోటిఫికేషన్ వెలువరించగా, 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ప్రధాన పరీక్షకు ఎంపిక చేసింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు అర్హుల నిష్పత్తిని పెంచింది. ఎంపికైన 3,957 మంది జాబితాను వెబ్సైట్లో ఉంచింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!
‣ డీవీసీలో జూనియర్ ఇంజినీర్ ఖాళీలు!
‣ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్తో అపార అవకాశాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.