ఈనాడు, హైదరాబాద్: ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత లేకపోయినా వృత్తి నిపుణులుగా టెలీకమ్యూనికేషన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సెమీ కండక్టర్ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న వారి కోసం హైదరాబాద్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సైన్స్ ఇంజినీరింగ్ డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టింది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఎలక్టాన్రిక్స్ ఇంజినీరింగ్లో డిగ్రీ అందజేస్తామని ప్రొఫెసర్ సత్య సుధాకర్ ఎడ్లపల్లి అక్టోబరు 31న తెలిపారు. ఎలక్ట్రికల్, ఎలక్టాన్రిక్స్ ఇంజినీరింగ్ రంగంలో మరింత ఉత్తేజకరమైన కెరీర్ను ఈ డిగ్రీ అందించనుందని వివరించారు. ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తిచేసిన వృత్తి నిపుణులకు 5జీ, 6జీ నెట్వర్క్ల కోసం వేర్వేరు టెలికాం సంస్థలు చేస్తున్న పరిశోధనల్లో కీలక ప్రాధాన్యం లభించనుంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సమాఖ్య వ్యవస్థకు సమన్వయ సూత్రాలు!
‣ మైక్రోసాఫ్ట్లో రూ.52 లక్షల ప్యాకేజీ ఇంజినీరింగ్ విద్యార్థిని సంహిత ఘనత
‣ మీ కెరియర్ ‘డిజైన్’ చేసుకోండి!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.