ఈనాడు, అమరావతి: పదోతరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు గడువును పొడిగిస్తూ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అపరాధ రుసుము లేకుండా నవంబరు 20 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. రూ.50, రూ.200, రూ.500 అపరాధ రుసుముతో డిసెంబరు 5 వరకు ఫీజు చెల్లించొచ్చని పేర్కొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఆన్క్యాంపస్, ఆఫ్క్యాంపస్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్
‣ స్తబ్ధత వీడితే కొలువు కొట్టొచ్చు!
‣ ఎయిమ్స్ భోపాల్లో నాన్ఫ్యాకల్టీ పోస్టులు
‣ ప్రసిద్ధ సంస్థల్లో పరిశోధనలకు.. సీఎస్ఐఆర్ నెట్
‣ ఉద్యోగ సాధనకు డిజిటల్ వ్యూహం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.