కరీంనగర్ కలెక్టరేట్, న్యూస్టుడే: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని ఎల్ఎల్బీ అయిదో సెమిస్టర్, బీఎస్సీ హానర్స్ మొదటి సెమిస్టర్ విద్యార్థులు పరీక్ష ఫీజు డిసెంబరు 6లోగా చెల్లించాలని పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఎన్వీ.రంగప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుం రూ.300తో డిసెంబరు 11వ తేదీ వరకు చెల్లించవచ్చని చెప్పారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఒత్తిడిని జయించే మార్గాలివిగో!
‣ ప్రత్యేక ఎంబీఏ కోర్సులు.. రూ.లక్షల్లో జీతాలు!
‣ రిమోట్ కొలువుకు పెరుగుతున్న ఆదరణ!
‣ ఉద్యోగ సాధనకు డిజిటల్ వ్యూహం!
‣ డిగ్రీ ప్రతిభావంతులకు కేంద్రం ఆసరా (చివరి తేదీ: డిసెంబరు 31, 2023)
‣ మేనేజ్మెంట్ కోర్సుల్లోకి మార్గం.. మ్యాట్ (చివరి తేదీ: నవంబరు 28, 2023)
‣ దివ్యాంగులకు కేంద్రం ఆర్థిక సాయం (చివరి తేదీ: డిసెంబరు 31, 2023)
‣ కొత్త పరిస్థితుల్లో కంగారొద్దు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.