ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర స్థాయి నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ ఎగ్జామినేషన్ (ఎన్ఎంఎంఎస్ఎస్) డిసెంబరు 10వ తేదీన జరుగుతుందని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ.కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు www.bse.telangana.gov.in వెబ్సైట్ నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ పరీక్షకు 28,704 మంది దరఖాస్తు చేసుకోగా, రాష్ట్రవ్యాప్తంగా 142 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ 26,146 కానిస్టేబుల్ ఖాళీలకు ప్రకటన
‣ ఐటీఐతో విద్యుత్ సంస్థలో ఉద్యోగాలు
‣ స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో కెరియర్ అవకాశాలు
‣ డిగ్రీతో ఎయిర్పోర్ట్స్ అథారిటిలో ఉద్యోగాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.