• facebook
  • whatsapp
  • telegram

10న ప్రతిభా పరీక్ష

వరంగల్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: దేశంలోని అగ్రగామి సంస్థ రాజస్థాన్‌ కోటా మోషన్‌ వారు నీట్, ఐఐటీలో విద్యార్థులకు ఉచితంగా శిక్షణ అందించడానికి ప్రతిభ పరీక్ష నిర్వహిస్తున్నారు. డిసెంబరు 10న హనుమకొండ నయీంనగర్‌లోని మోషన్‌ కళాశాలలో టాలెంట్‌ టెస్ట్‌ ఉంటుందని బ్రాంచి ఛైర్మన్‌ వడ్లకొండ వేణుగోపాల్‌గౌడ్‌ డిసెంబరు 4న తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతుందని చెప్పారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని చెప్పారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉచిత శిక్షణతో పాటు ఉపకార వేతనం అందించనున్నట్లు తెలిపారు. అనంతరం ప్రతిభ వివరాలకు సంబంధించిన కరపత్రంను అధ్యాపకులు, సిబ్బంది ఆవిష్కరించారు. పూర్తి వివరాలకు 97030 00852 చరవాణి నెంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ డేటా లిటరసీ.. సరికొత్త నైపుణ్యం!

‣ 26,146 కానిస్టేబుల్‌ ఖాళీలకు ప్రకటన

‣ ఐటీఐతో విద్యుత్‌ సంస్థలో ఉద్యోగాలు

‣ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో కెరియర్ అవకాశాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 05-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.