చిత్తూరు విద్య, న్యూస్టుడే: జవహర్ నవోదయ విద్యాలయంలో 9, ఇంటర్ మొదటి ఏడాదిలోని ఖాళీ సీట్ల భర్తీకి ఈ నెల 10న మదనపల్లెలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఆ విద్యాలయ ప్రిన్సిపల్ గోవిందరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మదనపల్లెలోని జడ్పీ ఉన్నత పాఠశాల, జవహర్ నవోదయ విద్యాలయం పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తొమ్మిదో తరగతి ప్రవేశ పరీక్ష ఉదయం 11.15 గంటల నుంచి మధ్యాహ్నం 1.45 గంటల వరకు, ఇంటర్లో మొదటి ఏడాదికి సంబంధించి ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1.30గంటలకు నిర్వహిస్తామన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!
‣ ఎంఫిల్.. పీహెచ్డీ- ఏమిటి తేడా?
‣ ఉపాధికి దిక్సూచి.. బిజినెస్ అనలిటిక్స్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.