ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని అర్హులైన ఎస్సీ విద్యార్థులు అంబేడ్కర్ విదేశీ విద్యానిధి పథకం కింద విదేశాల్లో ఉన్నత చదువులకు ఉపకారవేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ సంక్షేమ శాఖ అదనపు సంచాలకురాలు ఉమాదేవి కోరారు. మార్చి 31లోగా ఈ-పాస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు అందజేయాలని సూచించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ గ్రూప్-1 ప్రిలిమ్స్ తుది సన్నద్ధత! (ఏపీపీఎస్సీ)
‣ గ్రూప్-1 ప్రిపరేషన్ ప్లాన్ (టీఎస్పీఎస్సీ)
‣ ‘ట్రిపుల్ ఆర్’తో ఒత్తిడిని చిత్తు చేద్దాం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.