వరంగల్ విద్యావిభాగం, న్యూస్టుడే: వరంగల్ జిల్లాలోని ఆరు ఆదర్శ పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం ఏప్రిల్ 7న అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు డీఈవో డి.వాసంతి ఏప్రిల్ 4 తెలిపారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు అవకాశం ఉందని తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆరో తరగతిలో ప్రవేశాలకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏడు నుంచి పదో తరగతిలో ప్రవేశాలకు పరీక్ష ఉంటుందని చెప్పారు. అభ్యర్థులు హాల్టికెట్లను సంబంధిత వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సోషల్ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర
‣ మార్కెట్ మందగమనంలో ఉద్యోగ సాధన!
‣ మలిదశ పరీక్షలో గెలుపు వ్యూహం!
‣ మూడు నెలల్లో గేట్ మొదటి ర్యాంకు
‣ ప్రసిద్ధ సంస్థల్లో బీబీఏ, ఎంబీఏ కోర్సులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.