• facebook
  • whatsapp
  • telegram

Admission: డీఎల్ఈడీలో ప్రవేశాలకు ఆహ్వానం

మే 24న రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశ పరీక్ష 


భీమునిపట్నం, న్యూస్టుడే: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్ఈడీ)లో ప్రవేశాల కోసం మే 8వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇందు కోసం ఆసక్తి కల్గిన ఇంటరు ఉత్తీర్ణులైన విద్యార్థులు తమ ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. మే 24న రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.  మే 21 నుంచి ఆన్లైన్లో హాల్టికెట్లు జారీ చేస్తారు. ఫలితాలు మే 30న వెల్లడిస్తారు. జూన్ 6 నుంచి 8 వరకు వెబ్ ఆప్షన్లు నిర్వహించి జూన్ 12 నుంచి డైట్ కళాశాలల్లో ప్రవేశాలు చేపడతామని భీమిలి డైట్ ప్రధానాచార్యులు ఎం.జ్యోతికుమారి పేర్కొన్నారు.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ పరీక్ష యాంగ్జైటీ.. తగ్గేది ఇలా!

‣ కోచింగ్‌ లేదు... డెయిలీ టార్గెట్స్‌ పూర్తీచేశా!

‣ రైల్వే రక్షణ వ్యవస్థలో మీరూ భాగమవుతారా?!

‣ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!

‣ పుస్తక పఠనం ఆస్వాదిస్తున్నారా.span>

Published Date : 27-04-2024 12:06:05

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం