‣ మే 24న రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశ పరీక్ష
భీమునిపట్నం, న్యూస్టుడే: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్ఈడీ)లో ప్రవేశాల కోసం మే 8వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇందు కోసం ఆసక్తి కల్గిన ఇంటరు ఉత్తీర్ణులైన విద్యార్థులు తమ ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. మే 24న రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. మే 21 నుంచి ఆన్లైన్లో హాల్టికెట్లు జారీ చేస్తారు. ఫలితాలు మే 30న వెల్లడిస్తారు. జూన్ 6 నుంచి 8 వరకు వెబ్ ఆప్షన్లు నిర్వహించి జూన్ 12 నుంచి డైట్ కళాశాలల్లో ప్రవేశాలు చేపడతామని భీమిలి డైట్ ప్రధానాచార్యులు ఎం.జ్యోతికుమారి పేర్కొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ పరీక్ష యాంగ్జైటీ.. తగ్గేది ఇలా!
‣ కోచింగ్ లేదు... డెయిలీ టార్గెట్స్ పూర్తీచేశా!
‣ రైల్వే రక్షణ వ్యవస్థలో మీరూ భాగమవుతారా?!