కరీంనగర్ కలెక్టరేట్, న్యూస్టుడే: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించే ఎల్ఎల్ఎం (నాలుగో సెమిస్టర్), ఎల్ఎల్బీ (నాలుగో, ఆరో సెమిస్టర్) పరీక్షల ఫీజు గడువు జూన్ 11 వరకు ఉన్నట్లు ఎస్యూ పరీక్షల నియంత్రణాధికారి డా.శ్రీరంగప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. రూ.300 అపరాధ రుసుంతో జూన్ 14 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిగ్రీతో రక్షణ రంగంలో ఉద్యోగాలు!
‣ డేటాసైన్స్తో ఉద్యోగ అవకాశాలు!