* అనుమతి జారిచేసిన ఏఐసీటీఈ
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్యను అందించే 200 విద్యాసంస్థలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతి జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలతో పాటు 10 డీమ్డ్ వర్సిటీలు లేదా వాటి ఆఫ్ క్యాంపస్లు ఏఐసీటీఈకి దరఖాస్తు చేసి అనుమతులు పొందాయి. ఈసారి కొత్తగా హైదరాబాద్లోని దేశముఖ్ వద్ద విజ్ఞాన్ డీమ్డ్ విశ్వవిద్యాలయం (గుంటూరు) ఆఫ్ క్యాంపస్ ప్రారంభానికి ఏఐసీటీఈ పచ్చజెండా ఊపింది. కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈసారి మూడు బ్రాంచీల్లో బీటెక్ను ప్రారంభించేందుకు అనుమతి లభించింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు
‣ వాతావరణ శాస్త్రంతో విభిన్న కెరియర్
‣వాయుసేనలో అత్యున్నత ఉద్యోగాలకు ఏఎఫ్ క్యాట్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.