• facebook
  • whatsapp
  • telegram

Exams: కాకతీయ డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం

వరంగల్, న్యూస్‌టుడే: కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని ఆర్ట్స్‌ కళాశాలలో బీఏ, బీకామ్, బీఎస్సీ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్‌ పరీక్షలు మే 15న ప్రారంభమయ్యాయి. 

పరీక్ష నిర్వహణను ప్రిన్సిపల్‌ జ్యోతి పరిశీలించారు. ఈ పరీక్షలు జూన్‌ 1వ తేదీ వరకు జరుగుతాయన్నారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్యలు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధ్యాపకులను ఆదేశించారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు ఉదయం 8.30 గంటల వరకు కళాశాలకు చేరుకోవాలని సూచించారు.

ముఖ్యాంశాలు

పరీక్షలు: బీఏ, బీకామ్, బీఎస్సీ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్‌ 

తేదీలు: మే 15 నుంచి జూన్ 1 వరకు 

కేంద్రం: సుబేదారి ఆర్ట్స్‌ కళాశాల, వరంగల్

సమయం: ఉదయం 8.30 గంటల నుంచి


Some more information 

"Celebrating Excellence: Yasir M.'s Extraordinary Achievement"

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 16-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.