ఈనాడు, అమరావతి: ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశానికి ఏప్రిల్ 21న నిర్వహించిన పరీక్షకు 87% మంది హాజరైనట్లు సంయుక్త సంచాలకులు ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు. 164 పాఠశాలల్లో 16,400 సీట్లు ఉండగా 36,079 దరఖాస్తులు వచ్చాయన్నారు. వీరిలో 31,376 మంది పరీక్షకు హాజరయ్యారని వెల్లడించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!
‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..
‣ ఎన్ఐఎన్ కోర్సులతో మెరుగైన అవకాశాలు
‣ కొలువుకు ఎంపికైతే.. నెలకు రూ.లక్ష జీతం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.