1. వికసిత భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్
పేదలు, రైతులు, యువత, మహిళల అభ్యున్నతి.. వికసిత భారత్ లక్ష్యాలుగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రూ.48.20 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. ఎయిడ్స్తో నిమిషానికి ఒకరి మృతి
ఎయిడ్స్ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉందని ఐక్యరాజ్య సమితి తన తాజా నివేదికలో హెచ్చరించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. జాతీయ చేనేత పురస్కారానికి ఎంపికైన తెలంగాణ యువకుడు
జాతీయ స్థాయిలో తెలంగాణ చేనేత ఘనతను ఆ కళాకారుడు చాటిచెప్పారు. ఎన్నో ప్రత్యేకతలతో పర్యావరణ హితంగా చీరను రూపొందించి విశేష గుర్తింపు పొందారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. తెలంగాణకు రూ.17,500 తగ్గనున్న భారం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు కేంద్ర బడ్జెట్లో నిధులు దక్కలేదు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు
ఆంధ్రప్రదేశ్ ప్రజలు గత సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఓట్లు కుమ్మరిస్తే, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో వరాల వాన కురిపించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...