1. గిరికోనల్లో... చదువుల మెరుపు!
కొండల్లో ఎక్కడో విసిరేసినట్టుండే గిరిజన గ్రామం. కరెంట్ మాట అటుంచితే... ఆ ఊరికి బస్సులూ తక్కువే. ఊరిజనాల్లో కూలిపనులతో జీవితాన్ని నెట్టుకొచ్చే వాళ్లే ఎక్కువ.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. వయసు 80 పీజీలు 20.. చదువుల్లో రాణిస్తున్న వీరాస్వామి!
ఆయన వయసు 80 ఏళ్లు.. పేరు పక్కన డిగ్రీలను రాయాల్సి వస్తే అది పొడుగాటి లైనే అవుతుంది. ఎందుకంటే ఆయన ఇప్పటికి 20 పీజీలు పూర్తిచేశారు. నిత్య విద్యార్థిగా ఇంకా చదువుతూనే ఉన్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. ఫిబ్రవరి 1 నుంచి ‘గేట్-2025’ పరీక్షలు
దేశంలోని ఐఐటీలు, ఇతర సంస్థల్లో ఎంటెక్లో ప్రవేశానికి నిర్వహించే ‘గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(గేట్)-2025’ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో జరగనున్నాయి
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. బీటెక్ కన్వీనర్ కోటాకు సగం మందే పోటీ!
ఇంజినీరింగ్ తొలి విడత కౌన్సెలింగ్కు మొత్తం 99,170 మంది ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్బుక్ చేసుకున్నారు. ఆ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. ఎప్సెట్ ఇంజినీరింగ్ విభాగంలో 1,80,424 మంది ఉత్తీర్ణులయ్యారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. కొలువుల దిక్సూచి!
కోచింగ్ సెంటర్లు కాసుల కార్ఖానాలుగా మారాయి! అరకొర శిక్షణనిచ్చి డబ్బుల అంతస్తులు పోగేసుకుంటున్నాయి! చాలా సంస్థలది ఇదే తీరు...
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.