* సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వెల్లడించిన ఎన్టీఏ
దిల్లీ: నీట్-యూజీ పేపర్ లీకేజీ, పరీక్ష నిర్వహణలో అవకతవకలపై భారత సర్వోన్నత న్యాయస్థానం గురువారం విచారణ జరిపింది. ఈ విచారణలో ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు వాటిని వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పరీక్ష కేంద్రాల వారీగా నీట్-యూజీ ఫలితాలను ఎన్టీఏ వెల్లడించింది. ఫలితాల కోసం ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ను సంప్రదించవచ్చు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.