* మే 20 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024కు దరఖాస్తుల గడువు ఏప్రిల్ 20న (శనివారం) ముగిసింది. పరీక్ష కోసం 2,83,441 మంది దరఖాస్తులు చేసుకున్నారు. పేపర్-1కి 99,210, పేపర్-2కి 1,84,231 మంది అప్లై చేశారు. దరఖాస్తులోని వివరాలను సవరించుకునేందుకు అవకాశం ఇవ్వగా..పేపర్-1లో 6,626 మంది, పేపర్-2లో 11,428 మంది సరిచేసుకున్నారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించే పరీక్షలను మే 20 నుంచి జూన్ 3 వరకు నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. పరీక్ష ఫలితాలు జూన్ 12న విడుదల చేస్తామని తెలిపింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!
‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..
‣ ఎన్ఐఎన్ కోర్సులతో మెరుగైన అవకాశాలు
‣ కొలువుకు ఎంపికైతే.. నెలకు రూ.లక్ష జీతం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.