ఈనాడు, హైదరాబాద్: సంక్షేమ గురుకులాల్లో వసతిగృహ సంక్షేమాధికారి పోస్టులకు జూన్ 24 నుంచి 29 వరకు నిర్వహించిన సీబీఆర్టీ పరీక్షలకు 56.94శాతం హాజరు నమోదైందని టీజీపీఎస్సీ జులై 4న ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్షకు 1.45 లక్షల మంది దరఖాస్తు చేయగా, 82,873 మంది హాజరయ్యారని పేర్కొంది. జూన్ 30 నుంచి జులై 4 వరకు జరిగిన డివిజనల్ ఎకౌంట్స్ అధికారుల (డీఏవో) పోస్టులకు 1.06 లక్షల మంది దరఖాస్తు చేయగా.. 33.72 శాతం మంది హాజరయ్యారని వివరించింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు
‣ వాతావరణ శాస్త్రంతో విభిన్న కెరియర్
‣వాయుసేనలో అత్యున్నత ఉద్యోగాలకు ఏఎఫ్ క్యాట్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.