ఈనాడు-అమరావతి: పదో తరగతి పరీక్షల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయులకు సూచించింది. ‘మే 1 నుంచి 31 వరకు సెలవులు ప్రకటించినందున.. ఈ సమయంలో పరీక్షలకు సిద్ధం అయ్యేలా విద్యార్థులకు డిజిటల్ మార్గాల్లో సహకరించాలి. జూన్ 1 నుంచి జూన్ 5 వరకు పాఠశాలలకు తిరిగి రిపోర్టు చేయాలి’ అని ఆదేశించింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.