• facebook
  • whatsapp
  • telegram

సీఏ పరీక్షలు వాయిదా

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా నవంబరు 1వ తేదీ నుంచి జరగాల్సిన సీఏ పరీక్షలు వాయిదా పడ్డాయి. వాటిని నవంబరు 21 నుంచి డిసెంబరు 14వ తేదీ మధ్య నిర్వహించనున్నారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల డిమాండ్‌ మేరకు ఐసీఏఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 15-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.