విజయనగరం గ్రామీణం, న్యూస్టుడే: అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును డిసెంబరు 3 వరకు పొడిగించినట్లు కోరుకొండ సైనిక్ పాఠశాల ఇన్ఛార్జి ప్రిన్సిపల్, వింగ్ కమాండర్ సి.ఎస్.భానుప్రకాశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్ష జనవరి 10న ఉంటుందని పేర్కొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.