• facebook
  • twitter
  • whatsapp
  • telegram

RIESI: ఆర్‌ఐఈఎస్‌ఐలో ఇంగ్లిష్ కమ్యూనికేషన్ డిప్లొమా ప్రోగ్రామ్‌ 

బెంగుళూరులోని రీజనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్, సౌత్ ఇండియా… డిస్టెన్స్ విధానంలో డిప్లొమా ఇన్ ఇంగ్లిష్ కమ్యూనికేషన్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ప్రోగ్రామ్ వివరాలు:

* డిప్లొమా (ఇంగ్లిష్ కమ్యూనికేషన్ ప్రోగ్రామ్‌) డిస్టెన్స్‌ ప్రోగ్రామ్‌

వ్యవధి: ఏడాది.

అర్హత: పీయూసీ/ 10+2 ఉత్తీర్ణత.

కోర్సు ఫీజు: రూ.4,000.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను డైరెక్టర్, రీజనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్, సౌత్ ఇండియా, జ్ఞానభారతి క్యాంపస్, బెంగళూరు చిరునామాకు పంపించాలి. 

దరఖాస్తుకు చివరి తేదీ: 31.05.2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్టాన్‌ఫర్డ్‌లో ఎంబీఏ సీటు.. రూ.కోటి స్కాలర్‌షిప్పు!

‣ నెట్‌ విలువలకు.. నెటికెట్‌

‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్‌

‣ సోషల్‌ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 14-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :