• facebook
  • twitter
  • whatsapp
  • telegram

APFU: ఆంధ్రప్రదేశ్‌ ఫిషరీస్‌ యూనివర్సిటీలో డిప్లొమా ప్రోగ్రామ్‌ 

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ మత్స్య విశ్వవిద్యాలయం, దాని పరిధిలోని కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి రెండేళ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. అర్హులైన అభ్యర్థులు జూన్ 27 లోపు దరఖాస్తులు చేసుకోవచ్చు.

ప్రోగ్రామ్‌ వివరాలు:

* డిప్లొమా ఇన్‌ ఫిషరీస్‌ ప్రోగ్రామ్‌- 2024-25.

వ్యవధి: రెండేళ్లు.

బోధనా మాధ్యమం: ఇంగ్లిష్‌.

మొత్తం సీట్లు: ప్రభుత్వ కళాశాలల్లో 55, అనుబంధ కళాశాలల్లో 440 సీట్లు.

అర్హత: పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా.

వయోపరిమితి: గరిష్ఠ వయసు 22 ఏళ్లు. 31-08-2024 వరకు 15 నిండి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు ప్రారంభ తేదీ: 10-06-2024.

దరఖాస్తు చివరి తేదీ: 26-06-2024.

ఆలస్య రుసుముతో దరఖాస్తులు: జూన్‌ 27 నుంచి జూన్‌ 29 వరకు.

సర్టిఫికేట్స్‌ ఎడిట్‌ ఆప్షన్: జులై 2, 3

వెబ్‌ఆప్షన్‌ తేదీ: జులై 06.

మరింత సమాచారం... మీ కోసం!       

‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు

‣ వాతావరణ శాస్త్రంతో విభిన్న కెరియర్‌

వాయుసేనలో అత్యున్నత ఉద్యోగాలకు ఏఎఫ్‌ క్యాట్‌

‣ కోర్సుతోపాటు ఆర్మీ కొలువు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 11-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :