నీళ్లలో ఎలా ఈదాలో తెలిసుండటం విజ్ఞానం. నిజంగా ఈదగలగడం నైపుణ్యం! ఈ రెండింటిలో ఏది ముఖ్యం? రెండూ అవసరమే.
ఉత్సాహంగా సన్నద్ధత సాగించాల్సిన విద్యార్థులూ, ఉద్యోగార్థులూ
ప్రశ్న!... జ్ఞానానికి గీటురాయి. అవగాహనకు చిహ్నం. చైతన్యానికి ప్రతీక! దీనిలోనే మన విజయావకాశాలు నిక్షిప్తమై ఉన్నాయి.
ఐటీ రంగంలో సాటిలేని ఉద్యోగిగా రాణించాలంటే సాంకేతిక నైపుణ్యాల్లో మేటి కావడమే కీలకం. ఇవే కెరియర్ ద్వారాలు తెరుస్తాయి.
ఏఐతో పాటు క్లౌడ్ కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి ఐటీ విభాగాలు యువతను ‘రా రమ్మ’ని ఆహ్వానిస్తున్నాయి.
సమయపాలన విద్యార్థులకు ఉండాల్సిన అతి ముఖ్య లక్షణం..
తాజాగా జరిగిన నీట్, నెట్ పరీక్షల నిర్వహణలో నెలకొన్న గందరగోళం.. దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులను అయోమయంలోకి నెట్టేసింది.
OTP has been sent to your registered email Id.