జేఈఈ అడ్వాన్సుడ్లో విద్యార్థుల ప్రతిభ
కానూరు, తాడిగడప, న్యూస్టుడే: విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు జేఈఈ అడ్వాన్సుడు ఫలితాల్లో సత్తాచాటారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ పరీక్షలో మంచి ర్యాంకులు సాధించడంతో పాటు ఐఐటీల్లో సీట్లు సాధించి శెభాష్ అనిపించుకున్నారు. ఈ విజయానికి దోహదపడిన అంశాలు, లక్ష్యాలు, విజేతల నేపథ్యంపై ‘న్యూస్టుడే’ కథనం.