ఈనాడు-అమరావతి: శాఖాపరమైన పరీక్షలు రాయదల్చిన ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దరఖాస్తులు ఆహ్వానించింది. ఏప్రిల్ 4 నుంచి 24వ తేదీలోగా దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సమర్పించాలని కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు
మరింత సమాచారం... మీ కోసం!
‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు
‣ మార్కులకు పరిష్కారం.. పునశ్చరణే!
‣ ఐటీ, కార్పొరేట్ రంగాల్లో రాణిద్దాం ఇలా..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.