కరీంనగర్ కలెక్టరేట్, న్యూస్టుడే: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించే బీఈడీ(సీబీఎస్సీ) ప్రథమ సెమిస్టర్ పరీక్ష ఫీజు గడువు మార్చి 22 వరకు ఉందని విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ రంగప్రసాద్ మార్చి 12న ఒక ప్రకటనలో తెలిపారు. బీపీఈడీ ప్రథమ, తృతీయ పరీక్షకు, బీఎస్సీ డిజైన్, టెక్నాలజీ మూడో సెమిస్టర్ పరీక్షలకు, ఎంఈడీ ప్రథమ, తృతీయ సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లించడానికి మార్చి 20 వరకు గడువు ఉందని ఆయన తెలిపారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కొత్త అవకాశాలకు.. ఆన్లైన్ టీచింగ్!
‣ ఆస్ట్రోఫిజిక్స్తో అపార అవకాశాలు!
‣ జనరల్ డిగ్రీతో జాబ్ సాధ్యమే!
‣ గురుకుల కొలువుల్లో ఆదరగొట్టారు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.