బాలసముద్రం, న్యూస్టుడే : గ్రూప్-1 పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకొని ఎంపికైన అభ్యర్థులకు మార్చి 13 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభించనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఎం.పి.వి.ప్రసాద్ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో అభ్యర్థులను డిగ్రీ మార్కుల ఆధారంగా ఎంపిక చేశామన్నారు. శిక్షణ పొందేవారందరూ 13న ఉదయం 10 గంటలకు లష్కర్బజార్లోని స్టడీ సర్కిల్లో హాజరు కావాలన్నారు. వివరాలకు 0870-2571192 నెంబరులో సంప్రదించాలని సూచించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఎస్ఐ కొలువులకు మీరు సిద్ధమేనా?
‣ మాంగనీస్ ఓర్ ఇండియాలో ట్రెయినీలు
‣ జనరల్ డిగ్రీతో జాబ్ సాధ్యమే!
‣ ఐడీబీఐలో కోర్సు.. కొలువుకు అవకాశం
‣ స్కామర్లతో తస్మాత్ జాగ్రత్త!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.