వరంగల్క్రైం, న్యూస్టుడే: మార్చి 16న టీఏంఐ ఫౌండేషన్ ట్రస్ట్ సహకారంతో కమిషనరేట్ పోలీసులు మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారని సీపీ అంబర్కిషోర్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. కాకతీయ డిగ్రీ కళాశాల ఆవరణలో మేళా ఉంటుందని తెలిపారు. వివిధ కంపెనీలు సుమారు 3 వేలకు పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. పదవ తరగతి నుంచి పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు కల్పిస్తారన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కొత్త అవకాశాలకు.. ఆన్లైన్ టీచింగ్!
‣ ఆస్ట్రోఫిజిక్స్తో అపార అవకాశాలు!
‣ జనరల్ డిగ్రీతో జాబ్ సాధ్యమే!
‣ గురుకుల కొలువుల్లో ఆదరగొట్టారు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.