ఎ.ఎన్.యు, న్యూస్టుడే: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నిర్వహించే ఐసెట్, పీజీ ఎంట్రన్స్ దరఖాస్తుల గడువును పెంచారు. ఐసెట్కు జులై 2లోపు రూ.1,000 అపరాధ రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని ప్రవేశాల విభాగం సంచాలకులు డాక్టర్ అనిత చెప్పారు. జులై 3న పరీక్ష నిర్వహిస్తామని, పీజీ కోర్సుల ప్రవేశ పరీక్ష గడువు జులై 18 వరకు పొడిగించామన్నారు. మరిన్ని వివరాలను విశ్వవిద్యాలయ వెబ్సైట్లో ఉంచామని వెల్లడించారు.
♦ TELANGANA ICET 2024 MOCK COUNSELLING
♦ AP ICET 2024 MOCK COUNSELLING
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.