* యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్
దిల్లీ: విశ్వవిద్యాలయాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష(సీయూఈటీ)-యూజీ ఫలితాల వెల్లడి తేదీ త్వరలో ప్రకటిస్తామని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ఛైర్మన్ జగదీశ్ కుమార్ జులై 3న తెలిపారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్వహించిన సీయూఈటీ-యూజీ ఫలితాలు షెడ్యూల్ ప్రకారం జూన్ 30నే వెలువడాల్సి ఉంది. నీట్, నెట్ పరీక్షల నిర్వహణ వివాదాస్పదమైన నేపథ్యంలో ఈ ఫలితాల విడుదలలో జాప్యం జరిగింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ గ్రూపు-1 మెయిన్స్ 100 రోజుల వ్యూహాం!!
‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!
‣ కేంద్ర శాఖల్లో 17,727 కొలువులు!
‣ స్వల్ప వ్యవధిలో స్థిరమైన ఉపాధి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.