సూళ్లూరుపేట, న్యూస్టుడే: పట్టణంలోని వీఎస్ఎస్సీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మార్చి 31న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ శంకర్శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగాలకు పది, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ, డిప్లొమా చదివిన వారు అర్హులని చెప్పారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ మలిదశ పరీక్షలో గెలుపు వ్యూహం!
‣ మార్కులకు పరిష్కారం.. పునశ్చరణే!
‣ ఐటీ, కార్పొరేట్ రంగాల్లో రాణిద్దాం ఇలా..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.