1. రమేశ్ కార్తీక్ను వరించిన ‘యువ పురస్కార్’
తెలంగాణకు చెందిన రమేశ్కార్తీక్ నాయక్ సహా 23 మంది రచయితలకు 2024 సంవత్సరానికి యువ పురస్కార్ అవార్డులను కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది. 24 మంది బాల సాహిత్య పురస్కార్ విజేతల పేర్లనూ వెల్లడించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. ముగిసిన జి-7 కూటమి శిఖరాగ్ర సమావేశాలు
ఇటలీలోని అపులియాలో బోర్గో ఇగ్నాజియా విలాసవంత రిసార్టులో జరిగిన జి-7 కూటమి శిఖరాగ్ర సమావేశాలు ముగిసాయి. జి-7 సదస్సు ముగిసినట్లు ఇటలీ ప్రధాని మెలోనీ అధికారికంగా ప్రకటించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. 'భారత రాజ్యాంగ పీఠిక' పుస్తకావిష్కరణ
హైదరాబాద్ సుందరయ్య కళానిలయంలో ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ రాసిన ‘భారత రాజ్యాంగ పీఠిక’ పుస్తకావిష్కరణ సభ జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి వక్తలతో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. భారత సంతతి వారితో అమెరికాకు ప్రయోజనం!
అమెరికా జనాభాలో భారత సంతతివారు 1.5 శాతమే ఉన్నా.. వారివల్ల దేశార్థికానికి జరుగుతున్న మేలు అంతా ఇంతా కాదని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అధ్యయనం తేల్చింది. ‘2023 నాటికి భారతీయ అమెరికన్ల జనాభా 50 లక్షలకు చేరింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా మళ్లీ సిరిల్ రామఫోసా
సిరిల్ రామఫోసా (71) మరోసారి దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మేలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో రామఫోసాకు చెందిన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మూడు దశాబ్దాల్లో తొలిసారిగా మెజారిటీని కోల్పోయింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.