నాచారం: మల్లాపూర్లోని అయాన్ డిజిటల్ జోన్ పరీక్ష కేంద్రంలో జనవరి 24న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ సెషన్-1 పరీక్ష ప్రశాంతంగా జరిగింది. నోమాగ్రేస్, భవానీ గ్రేస్ టెక్నాలజీ కేంద్రాలలో మ. 3 నుంచి సా. 6 వరకు బీఆర్క్ (బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్) పేవర్-2ఏ పరీక్షకు 1120 మందికి 968 మంది హాజరయ్యారు. ఎన్ఐటీ, ఐఐటీలలో ప్రవేశాలకు కంప్యూటర్ ఆధారితంగా జరిగిన పరీక్షకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి విద్యార్థులు హాజరై పరీక్ష రాశారు.
హయత్నగర్ పరిధిలోని అయాన్ డిజిటల్ జోన్(ఐఓఎన్)లో జనవరి 24న నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) పరీక్ష ప్రశాంతంగా జరిగింది. 919 మంది విద్యార్థులకు 781 మంది హాజరయ్యారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ భవిష్యత్తు.. ఈ 12 టెక్నాలజీలదే!
‣ రైల్వే కోర్సులు.. అపార అవకాశాలు
‣ విజయానికి నైపుణ్యాలే సోపానాలు!
‣ వండర్ కెరియర్.. విజువల్ అనలిటిక్స్
‣ ఇవి పాటిస్తే.. సర్కారు నౌకరీ!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.