• facebook
  • whatsapp
  • telegram

JEE Main: సాఫీగా జేఈఈ మెయిన్‌  పరీక్ష 

నాచారం: మల్లాపూర్‌లోని అయాన్‌ డిజిటల్‌ జోన్‌ పరీక్ష కేంద్రంలో జ‌న‌వ‌రి 24న‌  నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించిన జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్‌ సెషన్‌-1 పరీక్ష ప్రశాంతంగా జరిగింది. నోమాగ్రేస్, భవానీ గ్రేస్‌ టెక్నాలజీ కేంద్రాలలో మ. 3 నుంచి సా. 6 వరకు బీఆర్క్‌ (బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌) పేవర్‌-2ఏ పరీక్షకు 1120 మందికి 968 మంది హాజరయ్యారు. ఎన్‌ఐటీ, ఐఐటీలలో ప్రవేశాలకు కంప్యూటర్‌ ఆధారితంగా జరిగిన పరీక్షకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి విద్యార్థులు హాజరై పరీక్ష రాశారు. 
హయత్‌నగర్‌ పరిధిలోని అయాన్‌ డిజిటల్‌ జోన్‌(ఐఓఎన్‌)లో జనవరి 24న నిర్వహించిన జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) పరీక్ష ప్రశాంతంగా జరిగింది. 919 మంది విద్యార్థులకు 781 మంది హాజరయ్యారు. 
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ భవిష్యత్తు.. ఈ 12 టెక్నాలజీలదే!

‣ రైల్వే కోర్సులు.. అపార అవకాశాలు

‣ విజయానికి నైపుణ్యాలే సోపానాలు!

‣ వండర్‌ కెరియర్‌.. విజువల్‌ అనలిటిక్స్‌

‣ ఇవి పాటిస్తే.. సర్కారు నౌకరీ!




Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 25-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.