• facebook
  • whatsapp
  • telegram

AP ECET: 30న ఏపీ ఐసెట్‌, ఈసెట్‌ ఫలితాలు!

* త్వరలో కౌన్సెలింగ్‌ తేదీల వెల్లడి

ఈనాడు ప్రతిభ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌లో ఐసెట్‌, ఈసెట్‌ ఫలితాల వెల్లడికి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఫలితాల వెల్లడికి సమాయత్తమవుతోంది. పాలిటెక్నిక్‌ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్‌ ఎంట్రీ ద్వారా బీటెక్‌, బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించిన ఈసెట్‌ 2024 ఫలితాలను గురువారం (మే 30న) విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే ఎంసీఏ, ఎంబీఏ కోర్సు‌ల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఐసెట్‌-2024 ప్రవేశ పరీక్ష ఫలితాలు మే 30వ తేదీనే (గురువారం) విడుదకానున్నాయని సమాచారం. త్వరలో కౌన్సెలింగ్‌ తేదీలను ప్రకటించనున్నారు. ఫలితాలను  https://results.eenadupratibha.net/ లో చూసుకోవచ్చు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 28-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.