* మే 30న హాల్టికెట్లు విడుదల
ఈనాడు ప్రతిభ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఈడీ, బీఈడీ (స్పెషల్) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి జూన్ 8న ఏపీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎడ్సెట్) 2024 నిర్వహించేందుకు ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ సమాయత్తమవుతోంది. ఈ ఏడాది పరీక్షను విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహిస్తోంది. మే 30న హాల్ టిక్కెట్లు విడుదల; జూన్ 15న ప్రిలిమినరీ కీ విడుదల కానుంది. జూన్ 18 ప్రిలిమినరీ కీపై అభ్యంతరాల స్వీకరణకు గడువు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.