* సెల్ఫ్ రిపోర్టింగ్కు గడువు జులై 15
![]() |
ఈనాడు ప్రతిభ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఈసెట్)-2024 సీట్ అలాట్మెంట్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి(ఏపీఎస్సీహెచ్ఈ) విడుదల చేసింది. దీని ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ(మ్యాథమేటిక్స్) అభ్యర్థులకు 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈ/ బీటెక్/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. సీటు పొందిన విద్యార్థులు జులై 15వ తేదీలోగా కళాశాలలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
ఏపీ ఈసెట్-2024 సీట్ల కేటాయింపు ఫలితాల కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.