రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, సైన్స్, టెక్నాలజీ శాఖల మంత్రిగా దామోదర్ రాజనర్సింహ బాధ్యతలు స్వీకరించారు. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలలకు మంజూరు చేసిన 1800 నర్సింగ్ పోస్టుల భర్తీ దస్త్రంపై తొలి సంతకం చేశారు. మరికొన్ని పరిపాలనపరమైన దస్త్రాలపై సంతకాలు చేశారు. మంత్రి కుటుంబసభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ 26,146 కానిస్టేబుల్ ఖాళీలకు ప్రకటన
‣ ఐటీఐతో విద్యుత్ సంస్థలో ఉద్యోగాలు
‣ స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో కెరియర్ అవకాశాలు
‣ డిగ్రీతో ఎయిర్పోర్ట్స్ అథారిటిలో ఉద్యోగాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.