ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం ‘5జీ కమ్యూనికేషన్ టెక్నాలజీ’ పై మార్గదర్శక కోర్సును రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) ప్రారంభించింది. టెలికాం సెక్టార్ స్కిల్ కౌన్సిల్, జర్మన్ అకాడమీ ఆఫ్ డిజిటల్ ఎడ్యుకేషన్ సహకారంతో ఆన్లైన్ కోర్సును అందించనున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా ఆ సంస్థ ఎండీ వినోద్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఉపాధి అవకాశాలను పెంచేందుకు ఈ కోర్సు సహాయ పడుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ కొండూరు అజయ్రెడ్డి, సలహాదారు మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ భవిష్యత్తు.. ఈ 12 టెక్నాలజీలదే!
‣ రైల్వే కోర్సులు.. అపార అవకాశాలు
‣ విజయానికి నైపుణ్యాలే సోపానాలు!
‣ వండర్ కెరియర్.. విజువల్ అనలిటిక్స్
‣ ఇవి పాటిస్తే.. సర్కారు నౌకరీ!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.