* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ఫిబ్రవరి 20
ఈనాడు డిజిటల్, అమరావతి: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్ల పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ జనవరి 31 నుంచి ప్రారంభం కానుంది. గత డిసెంబరు నెలాఖరున విడుదల చేసిన ఈ నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్టులకు సంబంధించిన రోస్టర్ పాయింట్లు, ఇతర వివరాలను వెబ్సైట్లో ఉంచినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జనవరి 30న తెలిపింది. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ఫిబ్రవరి 20గా ప్రకటించింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!
‣ ఎంఫిల్.. పీహెచ్డీ- ఏమిటి తేడా?
‣ ఉపాధికి దిక్సూచి.. బిజినెస్ అనలిటిక్స్
‣ విదేశీ విద్య.. అవగాహన ముఖ్యం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.