ఈనాడు డిజిటల్, అమరావతి: బీటెక్, బీఆర్క్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్స్) పేపర్-1 మొదటి విడతకు 95.8 శాతం మంది హాజరైనట్లు ఎన్టీఏ ఫిబ్రవరి 2న పేర్కొంది. దేశవ్యాప్తంగా 13 భాషల్లో 544 పరీక్ష కేంద్రాల్లో ఆరు రోజుల పాటు నిర్వహించిన పరీక్షలు గురువారంతో ముగిశాయి.
మరింత సమాచారం... మీ కోసం
‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!
‣ ఎంఫిల్.. పీహెచ్డీ- ఏమిటి తేడా?
‣ ఉపాధికి దిక్సూచి.. బిజినెస్ అనలిటిక్స్
‣ విదేశీ విద్య.. అవగాహన ముఖ్యం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.