ఈనాడు, హైదరాబాద్: గ్రూపు-1 ఉద్యోగాలను భర్తీ చేయాలని భావిస్తున్న సర్కారు.. గతంలోని 508 ఖాళీలకు అదనంగా మరో 70 పోస్టులను చేర్చాలని భావిస్తోంది. ఆయా శాఖలు వాటిని ఆర్థిక శాఖకు సమర్పించినట్లు సమాచారం. ఫిబ్రవరి 4 జరిగే మంత్రిమండలి సమావేశంలో ఈ అంశంపై చర్చించి... గ్రూపు-1 నోటిఫికేషన్పై నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!
‣ ఎంఫిల్.. పీహెచ్డీ- ఏమిటి తేడా?
‣ ఉపాధికి దిక్సూచి.. బిజినెస్ అనలిటిక్స్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.