జియాగూడ, న్యూస్టుడే: రాష్ట్ర ప్రభుత్వ బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో (2024- 25 విద్యా సంవత్సరం) ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి పెరిక యాదయ్య ఫిబ్రవరి 12న ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ సౌజన్యంతో ఈ పథకం కింద ఒకటో తరగతి డే స్కాలర్స్ షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులు అర్హులుగా తెలిపారు. విద్యార్థులను చేర్చుకునేందుకు ఆసక్తి గల ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఫిబ్రవరి 25లోగా శాఖ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కోస్టుగార్డులో 260 నావిక్ ఉద్యోగాలు
‣ ఐడీబీఐలో కోర్సు.. కొలువుకు అవకాశం
‣ స్కామర్లతో తస్మాత్ జాగ్రత్త!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.